ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

bda కాంప్లెక్స్‌ వేలం ప్రక్రియ తక్షణం ఆపాలి

ABN, First Publish Date - 2021-10-15T13:51:09+05:30

బెంగళూరు ఇందిరానగర్‌లోని బీడీఏ కాంప్లెక్స్‌ను అప్పనంగా ఎంబస్సి అనే ప్రైవేటు సం స్థకు అప్పగిచేందుకు కుట్ర జరుగుతోందని బహుజన అంబేడ్కర్‌ సమాజ రాష్ట్ర అధ్యక్షుడు హలసూరు రంగణ్ణ ఆరోపించారు. దీనిని నిరసనగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: బెంగళూరు ఇందిరానగర్‌లోని బీడీఏ కాంప్లెక్స్‌ను అప్పనంగా ఎంబస్సి అనే ప్రైవేటు సం స్థకు అప్పగిచేందుకు కుట్ర జరుగుతోందని బహుజన అంబేడ్కర్‌ సమాజ రాష్ట్ర అధ్యక్షుడు హలసూరు రంగణ్ణ ఆరోపించారు. దీనిని నిరసనగా నగరంలోని మౌర్య సర్కిల్‌ వద్ద సమాజ పదాదికారులు నేతలు బుధవారం ధర్నా చేశారు. బీడీఏ అధికారుల అవినీతిని ఆయన ఈ సందర్భంగా ఎండగట్టారు. ప్రభుత్వ నిర్వహణలోని 6.23 ఎకరాలలోని ఈ కాంప్లెక్స్‌ను కూల్చివేసి మల్టీప్లెక్స్‌ కాంప్లెక్స్‌గా చేసే ప్రయత్నాల వెనుక భారీకుట్ర ఉందని ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-10-15T13:51:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising