ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రసాయనాల్లో ముంచిన 15 టన్నుల అరటి గెలల స్వాధీనం

ABN, First Publish Date - 2021-10-28T13:34:13+05:30

స్థానిక కోయంబేడు మార్కెట్‌లో బుధవారం ఉదయం కార్పొరేషన్‌ ఆహార భద్రతా విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపి రసాయనాలు కలిపిన 15 టన్నుల అరటి గెలలు, సపోటా, బొప్పాయి పంఢ్లను స్వాధీనం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై(Chennai): స్థానిక కోయంబేడు మార్కెట్‌లో బుధవారం ఉదయం కార్పొరేషన్‌ ఆహార భద్రతా విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపి రసాయనాలు కలిపిన 15 టన్నుల అరటి గెలలు, సపోటా, బొప్పాయి పంఢ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ మార్కెట్‌లోని వంద దుకాణాల్లో తనిఖీలు జరిపారు. నాసిరకం పండ్లను, రసాయనాలు కలిపిన అరటి పండ్లను వ్యాన్లలో తరలించారు. రసాయనాలు కలిపిన పండ్లను విక్రయించిన వ్యాపారులకు అధికారులు నోటీసులిచ్చారు.

Updated Date - 2021-10-28T13:34:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising