ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బళ్లారి’లో కరోనాతో ఒక్కరోజే 24 మంది మృతి

ABN, First Publish Date - 2021-05-08T17:48:06+05:30

జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 24 మంది కరోనా బాధితులు మరణించారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య 862కి చేరిందని వైద్యఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బళ్లారి తాలూకాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బళ్లారి రూరల్‌(కర్ణాటక): జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 24 మంది కరోనా బాధితులు మరణించారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య 862కి చేరిందని వైద్యఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బళ్లారి తాలూకాలో 480, సండూరులో 246, సిరుగుప్ప 96, కూడ్లిగి 74, హడగళి 77, హోస్పేట 172, హగరి బొమ్మనళ్లి 57, హరప్పనహళ్లి 82 మొత్తం 1284 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారన్నారు. ఇప్పటివరకూ మొత్తం 59,334 కరోనా బారిన పడ్డారన్నారు.  

 

రాయచూరులో నలుగురు..

రాయచూరు(కర్ణాటక): జిల్లాలో శుక్రవారం కరోనాతో నలుగురు మరణించారని, దీంతో ఇప్పటివరకూ మొత్తం 184 మంది మరణించినట్లైందని కలెక్టర్‌ వెంకటేశ్‌ కుమార్‌ తెలిపారు. కొత్తగా 762 మంది కరోనా బారిన పడ్డారని, 508 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, 762 మంది చికిత్స పొందుతున్నారని అన్నారు. 


Updated Date - 2021-05-08T17:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising