ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండియా-ఆసియా స్నేహ సంవత్సరం 2022: మోదీ

ABN, First Publish Date - 2021-10-29T00:59:37+05:30

ఈరోజు జరిగిన 18వ ఆసియా-ఇండియా సదస్సుకు హాజరయ్యాను. ఆసియా భాగస్వాములతో ప్రపంచ దేశాల అంశాలతో పాటు ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక, దౌత్య పరమైన అంశాలను పంచుకున్నాము. ఆసియా దేశాల భాగస్వామ్యం మరింత బలపడేందుకు భారత్ సహకరిస్తుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: 2022 సంవత్సరం ఇండియా-ఆసియా దేశాల మధ్య స్నేహ సంవత్సరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గురువారం జరిగిన 18వ ఆసియా-ఇండియా సదస్సుకు హాజరైన మోదీ.. ఆసియా దేశాలతో భారత్‌కు ఉన్న స్నేహ, దౌత్య సంబంధాలను గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘమైన ఈ బంధంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో కూడా ఈ దేశాల మధ్య సఖ్యమైన వాతావరణం ఉంటుందని, పరస్పర సహకారంతో ఆసియా దేశాలు పని చేస్తాయని ఆశిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.


‘‘ఈరోజు జరిగిన 18వ ఆసియా-ఇండియా సదస్సుకు హాజరయ్యాను. ఆసియా భాగస్వాములతో ప్రపంచ దేశాల అంశాలతో పాటు ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక, దౌత్య పరమైన అంశాలను పంచుకున్నాము. ఆసియా దేశాల భాగస్వామ్యం మరింత బలపడేందుకు భారత్ సహకరిస్తుంది. అలాగే 30 ఏళ్ల ఈ భాగస్వామ్యానికి గుర్తుగా 2022 సంవత్సరాన్ని ఇండియా-ఆసియా దేశాల మధ్య స్నేహ సంవత్సరంగా జరుపుకోవాలని సదస్సులో నిర్ణయించాం’’ అని మోదీ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-29T00:59:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising