ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటీఎం ధ్వంసం : రూ.3.91 లక్షల దోపిడీ

ABN, First Publish Date - 2021-09-18T15:30:21+05:30

రాణిపేట జిల్లా అరక్కోణం సమీపం పెరుంగళత్తూర్‌లో ఉన్న ఓ ప్రైవేటు బ్యాంక్‌కు చెందిన ఎటీఎంలో గుర్తు తెలియని వ్యక్తు లు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఏటీఎం మెషీన్‌లో గురువారం ఉదయం రూ.8 ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలూరు(చెన్నై): రాణిపేట జిల్లా అరక్కోణం సమీపం పెరుంగళత్తూర్‌లో ఉన్న ఓ ప్రైవేటు బ్యాంక్‌కు చెందిన ఎటీఎంలో గుర్తు తెలియని వ్యక్తు లు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఏటీఎం మెషీన్‌లో గురువారం ఉదయం రూ.8 లక్షలు బ్యాంక్‌ అధికారులు నింపారు. అర్ధరాత్రి ఏటీఎం కేంద్రంలోని ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు వెల్డింగ్‌ మెషీన్‌ సాయంతో యంత్రాన్ని ధ్వంసం చేసి రూ.3.91 లక్షలు దోపిడీ చేసి పరారయ్యారు. ఈ ఘటనపై బ్యాంక్‌ అధికారుల ఫిర్యాదుతో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-09-18T15:30:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising