ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరూ దేశంలో బస్సు ప్రమాదం...20మంది దుర్మరణం

ABN, First Publish Date - 2021-04-13T13:01:45+05:30

పెరూ దేశంలో బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో 20 మంది ప్రయాణికులు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లిమా (పెరూ): పెరూ దేశంలో బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో 20 మంది ప్రయాణికులు మరణించారు. పెరూ దేశంలోని సిహువాస్ ప్రావిన్సు పరిధిలోని అంకష్ ప్రాంతంలో వేగంగా వస్తున్న బస్సు ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మరణించగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలంలోనే 18 మంది మరణించగా, మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. పెరూ దేశ సాధారణ ఎన్నికల్లో ఓటు వేసి బస్సులో వస్తుండగా ప్రయాణికులు ప్రమాదం బారిన పడ్డారు.పెరూ దేశ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి సహాయ పునరావాస పనులు చేపట్టారు.ఈ బస్సు ప్రమాదంపై పెరూ రవాణ సంస్థ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-04-13T13:01:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising