ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Peru: బస్సు లోయలో పడి 32 మంది దుర్మరణం

ABN, First Publish Date - 2021-09-01T13:14:09+05:30

పెరూ దేశంలో కొండపై నుంచి బస్సు లోయలో పడి 32 మంది మరణించిన ఘటన జరిగింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లిమా (పెరూ): పెరూ దేశంలో కొండపై నుంచి బస్సు లోయలో పడి 32 మంది మరణించిన ఘటన జరిగింది. పెరూ దేశ రాజధాని నగరమైన లిమాకు 60 కిలోమీటర్ల దూరంలోని కేరెటెరా సెంట్రల్ రోడ్డుపై కొండపై నుంచి వస్తుండగా బస్సు పెద్ద లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలతో సహా 32 మంది మరణించారు. ఈ ఘటనలో మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.బస్సు డ్రైవరు నిర్లక్ష్యంగా వేగంగా నడపటం వల్లనే ప్రమాదం జరిగిందని పెరూ పోలీసు కమాండర్ సీజర్ సెర్వంటెన్ చెప్పారు. కొండపై నుంచి వేగంగా వస్తున్న బస్సు బండరాయిని ఢీకొని 650 అడుగుల లోతులోని అగాధంలో పడిపోయింది.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పెరూ దేశంలో రెండురోజుల క్రితం మరో బస్సు లోయలో పడి 17 మంది మరణించారు. వేగంగా నడపటం, అధ్వానంగా ఉన్న రోడ్లతో పెరూ దేశంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెప్పారు.


Updated Date - 2021-09-01T13:14:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising