ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిబ్రూఘడ్ టీ తోటల్లో 133 మందికి కరోనా...ఎస్టేట్ మూసివేత

ABN, First Publish Date - 2021-05-07T16:11:46+05:30

అసోం రాష్ట్రంలోని దిబ్రూఘడ్ జిల్లాలోని జలోని టీ ఎస్టేట్ లో 133 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దిబ్రూఘడ్(అసోం): అసోం రాష్ట్రంలోని దిబ్రూఘడ్ జిల్లాలోని జలోని టీ ఎస్టేట్ లో 133 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ ఎస్టేట్ ను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. జలోని టీ ఎస్టేట్ లో 133 మంది కార్మికులకు కరోనా పరీక్షలు చేయగా, వారిలో 133 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. దీంతో తాము అప్రమత్తమై టీ ఎస్టేట్ ను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించామని దిబ్రూఘడ్ డిప్యూ కమిషనర్ పల్లవ్ గోపాల్ చెప్పారు. టీఎస్టేట్ లోని కార్మికులకు కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్ అని తేలిందని అధికారులు చెప్పారు. అసోంలో తాజాగా 31,262 మందికి కరోనా సోకింది. 1485 మంది కరోనాతో మరణించారు. 


Updated Date - 2021-05-07T16:11:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising