ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ పోరులో ఇక డ్రోన్లు.. ఏ రాష్ట్రంలో అంటే..

ABN, First Publish Date - 2021-07-12T09:10:47+05:30

కోవిడ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అస్సాం ప్రభుత్వం డ్రోన్లను రంగంలోకి దించుతోంది. ఆ రాష్ట్ర సీఎం హేమంత బిస్వ శర్మ ఆదేశాలతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దిస్‌పుర్: కోవిడ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అస్సాం ప్రభుత్వం డ్రోన్లను రంగంలోకి దించుతోంది. ఆ రాష్ట్ర సీఎం హేమంత బిస్వ శర్మ ఆదేశాలతో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో డ్రోన్ల ద్వారా నిఘా పెట్టనున్నారు. ఈ మేరకు ఆదివారం అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న 9 జిల్లాల్లో డ్రోన్లను వినియోగించాలని, ఆయా ప్రాంతాల్లో ప్రజల కదలికలు, ఎక్కువ జనాభా గుమిగూడే ప్రాంతాలపై నిఘా పెట్టనున్నారు. దీని ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో ఓ అంచనాకు రానున్నారు. బిశ్వనాథ్, దిబ్రూగడ్, గోలాఘాట్, జోర్హట్, కంరప్(మెట్రో), లక్ష్మిపూర్, నాగావ్, సోనిత్‌పూర్, శివసాగర్ జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది.

Updated Date - 2021-07-12T09:10:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising