ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సలహాదారుల నియామకం రాజ్యాంగ బద్ధమేనా?

ABN, First Publish Date - 2021-11-26T09:04:04+05:30

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌కు సలహాదారులుగా ఆరుగురు ఎమ్మెల్యేలను ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం వివాదాస్పదమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్‌, నవంబరు 25: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌కు సలహాదారులుగా ఆరుగురు ఎమ్మెల్యేలను ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం వివాదాస్పదమవుతోంది. ఈ మేరకు నియామకానికి సంబంధించిన రాజ్యాంగ బద్ధతపై వివరణ ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా, రాజస్థాన్‌ సీఎ్‌సను ఆదేశించారు. సీఎంకు ఆరుగురు సలహాదారులను నియమించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని అక్కడి ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. దీనిపై విపక్ష ఉపనేత రాజేంద్ర రాథోడ్‌, గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీఎస్‌ నుంచి కల్‌రాజ్‌ మిశ్రా వివరణ కోరారు. 

Updated Date - 2021-11-26T09:04:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising