ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amith shah : కులం, మతం ఆధారంగా పనిచేయం

ABN, First Publish Date - 2021-08-01T19:39:19+05:30

శాంతి భద్రతల విషయంలో యోగి సర్కార్ సమర్థవంతంగా వ్యవహరిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రశంసించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : శాంతి భద్రతల విషయంలో యోగి సర్కార్ సమర్థవంతంగా వ్యవహరిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రశంసించారు. బీజేపీ ప్రభుత్వం కులం, మతం, కుటుంబాల ఆధారంగా పరిపాలన చేయదని, పేద ప్రజల కోసమే అహర్నిశలు కృషి చేస్తుందని ఆయన అన్నారు. అమిత్‌షా ఆదివారం యూపీలో పర్యటించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సంస్థకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 నుంచి యూపీ వ్యవహారాలతో టచ్‌లోనే ఉన్నానని, గతంలో యూపీ వాతావరణం ఎలా ఉండేదో తనకు బాగా తెలుసునని పరోక్షంగా సమాజ్‌వాదీ పార్టీపై విమర్శలు చేశారు. యోగి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని అమిత్‌షా అన్నారు.  


Updated Date - 2021-08-01T19:39:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising