ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది దేశం గర్వించదగిన క్షణం: అమిత్ షా

ABN, First Publish Date - 2021-07-26T03:49:26+05:30

ఇది దేశం గర్వించదగిన క్షణం: అమిత్ షా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తెలంగాణలోని కాకతీయ రుద్రేశ్వరాలయం (రామప్ప)ను  యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం యావత్ దేశానికి ఎంతో ఆనందకరమైన విషయమని ట్విట్టర్‌లో కేంద్రహోమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ దిగ్గజ ఆలయం గొప్ప భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి, హస్తకళకు చక్కటి ఉదాహరణ అని ఆయన తెలిపారు. ఇది దేశం గర్వించదగిన క్షణమని అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు. 




Updated Date - 2021-07-26T03:49:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising