ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagannath ratha gatra:జగన్నాథ రథయాత్ర ప్రారంభం..అమిత్ షా హారతి

ABN, First Publish Date - 2021-07-12T12:34:38+05:30

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో భారీ పోలీసు బందోబస్తుర మధ్య జగన్నాథ రథయాత్ర సోమవారం ప్రారంభమైంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్ (గుజరాత్): గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో భారీ పోలీసు బందోబస్తుర మధ్య జగన్నాథ రథయాత్ర సోమవారం ప్రారంభమైంది. జగన్నాథ రథయాత్ర ప్రారంభం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జగన్నాథ దేవాలయంలో సోమవారం ఉదయం హారతి ఇచ్చారు.అహ్మదాబాద్ జగన్నాథ రథయాత్రలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అహ్మదాబాద్ నగరంలోని జగన్నాథ దేవాలయంలో మంగళ హారతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అమిత్ షా అనంతరం గాంధీనగర్ జిల్లా నర్దిపూర్ గ్రామానికి వచ్చి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.కరోనా మార్గదర్శకాలను అమలు చేస్తూ జగన్నాథ రథయాత్రలో మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.ఒడిశా రాష్ట్రంలోని పూరిలోనూ సోమవారం జగన్నాథ రథయాత్ర చేపట్టారు. ఈ యాత్రలో భక్తులు పాల్గొనకుండా రెండు రోజులపాటు పూరి పట్టణంలో కర్ఫ్యూ విధించారు.

Updated Date - 2021-07-12T12:34:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising