ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగళూరులో మృతదేహాలతో అంబులెన్స్‌ల క్యూ

ABN, First Publish Date - 2021-04-21T07:13:45+05:30

కరోనా రెండో దశలో యువకులు సైతం పిట్టల్లా రాలిపోతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో గత రెండు వారా ల్లో 18-40 ఏళ్లలోపువారు 60 మంది వరకు బలైనట్టు బీబీఎంపీ గణాంకాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): కరోనా రెండో దశలో యువకులు సైతం పిట్టల్లా రాలిపోతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో గత రెండు వారా ల్లో 18-40 ఏళ్లలోపువారు 60 మంది వరకు బలైనట్టు బీబీఎంపీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఏడు ప్రత్యేక శ్మశానాల వద్దకు మృతదేహాలను తీసుకొచ్చిన అంబులెన్స్‌లు ఇలా బారులు తీరాయి. 

Updated Date - 2021-04-21T07:13:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising