ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఆప్ సస్పెండెడ్ ఎమ్మెల్యేలు

ABN, First Publish Date - 2021-06-03T23:12:38+05:30

ఆమ్‌ఆద్మీ సస్పెండ్ చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఆమ్‌ఆద్మీ సస్పెండ్ చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వారిని కాంగ్రెస్‌లో ఆహ్వానించగా, అధ్యక్షురాలు సోనియా గాంధీ వీరి రాకకు ఆమోద ముద్ర వేశారు. సుఖ్‌పాల్ సింగ్ ఖైరా, జగదేవ్ సింగ్ కమాలు, పీర్మల్ సింగ్ ధవులా అనే నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ ముగ్గురితో ఉన్న ఫొటోను ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 


Updated Date - 2021-06-03T23:12:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising