ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్లమెంటరీ కమిటీ సమావేశాలను వర్చువల్‌గా పెట్టండి : ఓ బ్రెయిన్

ABN, First Publish Date - 2021-05-10T00:02:03+05:30

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పార్లమెంటరీ కమిటీల సమావేశాలను వర్చువల్‌గా నిర్వహించాలని తృణమూల్ ఎంపీ డెరెక్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పార్లమెంటరీ కమిటీల సమావేశాలను వర్చువల్‌గా నిర్వహించాలని తృణమూల్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యకు లేఖ రాశారు. దేశంలోని పలు సమస్యలను అత్యంత జవాబుదారీతనంతో చర్చించిన వారమవుతామని పేర్కొన్నారు. ‘‘గత రెండు వారాలుగా భారత్ లో మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటి దృష్ట్యా ఆయా పార్టమెంటరీ కమిటీలు, సెలెక్ట్ కమిటీ సమావేశాలు వర్చువల్‌గా నిర్వహించమని మరోసారి కోరుతున్నాను’’ అంటూ ఓ బ్రెయిన్ లేఖలో ప్రస్తావించారు. తృణమూల్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ గతంలో కూడా ఈ విషయంలో లేఖలు రాశారు. 

Updated Date - 2021-05-10T00:02:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising