ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మమతా బెనర్జీ చెప్పినట్లే నడుచుకున్నా : మౌనం వీడిన ఆలాపన్

ABN, First Publish Date - 2021-06-04T01:57:09+05:30

చాలా రోజుల తర్వాత బెంగాల్ మాజీ సీఎస్, సీఎం మమత ముఖ్య సలహాదారు ఆలాపన్ బందోపాధ్యాయ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : చాలా రోజుల తర్వాత బెంగాల్ మాజీ సీఎస్, సీఎం మమత ముఖ్య సలహాదారు ఆలాపన్ బందోపాధ్యాయ్ మౌనం వీడారు. కేంద్ర ప్రభుత్వం తనకు నోటీసులు పంపిన నేపథ్యంలో సమాధానమిచ్చారు. సీఎం మమతా బెనర్జీ ఏదైతే చెప్పారో, దానిని తూచ తప్పకుండా అమలు చేశానని, ఆమె చెప్పినట్లే నడుచుకున్నానని లేఖలో పేర్కొన్నారు.యాస్ తుపానుపై ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించిన రోజు తాను సీఎం మమతతోనే ఉన్నానని, ఆ సమయంలో ఉతర్త, దక్షిణ 24 పరగణాల పరిస్థితిని సమీక్షించే నిమిత్తమై ఏరియల్ సర్వేలో ఉన్నట్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానిని కలిసిన తర్వాత సీఎం మమత ఆదేశాల మేరకు దిఘా వెళ్లినట్లు ఆలాపన్ లేఖలో తెలిపారు. 

Updated Date - 2021-06-04T01:57:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising