ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress :ఆ రెండు పథకాలూ కవలల పిల్లలు : మాకెన్

ABN, First Publish Date - 2021-09-04T00:04:29+05:30

గతంలో ప్రకటించిన నోట్ల రద్దు, తాజాగా ప్రకటించిన ‘నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్’ రెండూ కవల పిల్లలని కాంగ్రెస్ సీనియర్ నేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : గతంలో ప్రకటించిన నోట్ల రద్దు, తాజాగా ప్రకటించిన ‘నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్’ రెండూ కవల పిల్లలని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ విమర్శించారు. ఈ రెండు విధానాల ద్వారా కేంద్రం ప్రజలను నిండా దోచుకుంటోందని విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన అజయ్ మాకెన్ మాట్లాడారు. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామంటూ కేంద్రం ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టిందని, రెంటికీ పెద్ద భేదమేమీ లేదని విమర్శించారు. నోట్ల రద్దు ద్వారా చిన్న వ్యాపారులను దండుకున్నారని, మానిటైజేషన్ పైప్‌లైన్ ద్వారా దేశ వారసత్వాన్ని దోపిడీ చేస్తున్నారని, ఈ రెండూ కొద్దిమంది వ్యాపారవేత్తల కోసమే ప్రకటించారని మాకెన్ ఎద్దేవా చేశారు. 

Updated Date - 2021-09-04T00:04:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising