ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి: జయాబచ్చన్

ABN, First Publish Date - 2021-12-20T23:08:32+05:30

న్యూఢిల్లీ: పనామా పేపర్స్ లీక్ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ఈడీ విచారణకు హాజరైన అంశాన్ని కొందరు సభ్యులు ప్రస్తావించడంపై ఆమె అత్త సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పనామా పేపర్స్ లీక్ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ఈడీ విచారణకు హాజరైన అంశాన్ని కొందరు సభ్యులు ప్రస్తావించడంపై ఆమె అత్త సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ రాజ్యసభలో మండిపడ్డారు. తమ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించి తమ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని ఆమె హెచ్చరించారు. తమ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని జయాబచ్చన్ డిమాండ్ చేశారు. మరోవైపు ఐశ్వర్యారాయ్‌ను ఈడీ అధికారులు గంటల తరబడి ప్రశ్నించారు.   

Updated Date - 2021-12-20T23:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising