ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bengaluru: కేంద్రమంత్రి ఉన్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం

ABN, First Publish Date - 2021-09-13T14:46:33+05:30

కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శోభా కరంద్లాజే ఎక్కిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శోభా కరంద్లాజే ఎక్కిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.బెంగళూరు నుంచి బయలుదేరాల్సిన 91517 ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో దాన్ని పార్కింగ్ బేకు తరలించారు.దీంతో కేంద్రమంత్రి శోభా బెంగళూరు విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్ లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు వేచి ఉన్నారు. విమానంలోని ప్రయాణికులందరికీ కేంద్రమంత్రి శోభా వీఐపీ లాంజ్ లో ఏర్పాట్లు చేయించారు. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం కారణంగా మంత్రితోపాటు ఇతర ప్రయాణికుల కోసం మరో విమానాన్ని సిద్ధం చేశారు.


Updated Date - 2021-09-13T14:46:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising