ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెగ్యులర్‌ పోస్టుల భర్తీ తర్వాతే.. తాత్కాలిక జడ్జిలు సుప్రీంకు తెలిపిన కేంద్రం

ABN, First Publish Date - 2021-04-09T07:35:15+05:30

హైకోర్టులలో రెగ్యులర్‌ జడ్జి పోస్టుల భర్తీ పూర్తయ్యాకే ఆర్టికల్‌ 224ఏ కింద తాత్కాలిక ప్రాతిపదికన అదనపు న్యాయమూర్తులను నియమించవచ్చని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: హైకోర్టులలో రెగ్యులర్‌ జడ్జి పోస్టుల భర్తీ పూర్తయ్యాకే ఆర్టికల్‌ 224ఏ కింద తాత్కాలిక ప్రాతిపదికన అదనపు న్యాయమూర్తులను నియమించవచ్చని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సీజే బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి కేంద్రం తరఫున ఏఎస్జీ ఆర్‌ఎస్‌ సూరి ఈ విషయం నివేదించారు. పెండింగ్‌ కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా హైకోర్టులలో తాత్కాలిక న్యాయమూర్తుల నియామకంపై గతంలో ధర్మాసనం కేంద్ర అభిప్రాయాన్ని కోరింది. దీనికి ఏఎస్జీ గురువారం సమాధానమిచ్చారు. 


Updated Date - 2021-04-09T07:35:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising