ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెట్టును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

ABN, First Publish Date - 2021-02-27T13:37:41+05:30

చెంగల్పట్టు జిల్లా మదురాంతకం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. శుక్రవారం వేకువజామున జరి గిన ఈ ప్రమాదం వివరాలిలా... కోయంబత్తూరు నుంచి నలుగురు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/అడయార్ (ఆంధ్రజ్యోతి): చెంగల్పట్టు జిల్లా మదురాంతకం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. శుక్రవారం వేకువజామున జరి గిన ఈ ప్రమాదం వివరాలిలా... కోయంబత్తూరు నుంచి నలుగురు వ్యక్తులు చెన్నైకు కారులో బయలుదేరారు. శుక్రవారం వేకువజామున చెంగల్పట్టు జిల్లా మదు రాంతకం సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కను ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారిలో బాబు (58), షణ్ముగ సుందరం (60) దుర్మరణం పాలయ్యారు. గాయపడినివారిని సమీపంలోని అస్పత్రికి తరలిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2021-02-27T13:37:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising