ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్’ పేరుతో బెంగాల్‌లో కొత్త పార్టీ

ABN, First Publish Date - 2021-01-21T23:02:46+05:30

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బెంగాల్‌లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ప్రముఖ ముస్లిం నేత అబ్బాస్ సిద్దిఖీ ‘ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బెంగాల్‌లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ప్రముఖ ముస్లిం నేత అబ్బాస్ సిద్దిఖీ ‘ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్’ పేరుతో ఓ కొత్త పార్టీని స్థాపించారు. సొంతంగా ఓ పార్టీని స్థాపించాలా? లేదంటే... ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలా? అన్న విషయంపై ఆయన కొన్ని రోజులుగా సతమతమవుతున్నారు. చివరికి సొంత పార్టీ వైపే ఆయన మొగ్గు చూపారు. ఈ సందర్భంగా సిద్ధిఖీ మాట్లాడుతూ... దేశంలో తమదే నిజమైన సెక్యులర్ పార్టీ అని, అణగారిన వర్గాలను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడమే తమ కర్తవ్యమని ప్రకటించారు. స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి చాలా మంది తమది సెక్యులర్ పార్టీ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారని, కానీ ఎవ్వరూ ఆ పాయింట్ మీద నిలబడలేదని ఆరోపించారు. ముస్లింలు, దళితులు ఇంకా వెనకబడే ఉన్నారని, వారందర్నీ అభివృద్ధి చేయడమే తమ కర్తవ్యమని సిద్దిఖీ ప్రకటించారు. 

Updated Date - 2021-01-21T23:02:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising