ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నృత్యం చేస్తుండగా చున్నీ బిగుసుకుపోయి..గుజరాత్‌లో 11 ఏళ్ల పాప మృతి

ABN, First Publish Date - 2021-06-23T09:15:30+05:30

నృత్యం చేస్తూ దాన్నంతా సెల్ఫీ వీడియో తీయాలన్న ఉబలాటం ఆ 11 ఏళ్ల పాప ప్రాణాన్ని బలిగొంది. నర్తిస్తున్న పాప ఒక్కసారిగా పట్టుకోల్పోరుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్‌, జూన్‌ 22: నృత్యం చేస్తూ దాన్నంతా సెల్ఫీ వీడియో తీయాలన్న ఉబలాటం ఆ 11 ఏళ్ల పాప ప్రాణాన్ని బలిగొంది. నర్తిస్తున్న పాప ఒక్కసారిగా పట్టుకోల్పోరుంది. పక్కనే కిటికీ చువ్వకు వేలాడుతున్న చున్నీకి ఆమె గొంతు బిగుసు కోవడంతో ఊపిరాడక మృతి చెందింది. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని మహిదార్‌పుర ప్రాంతంలో జరిగింది. నేపాల్‌కు చెందిన దంపతులకు నలుగురు పిల్లలు. ఇద్దరు పిల్లలను స్వదేశంలోనే ఉంచి.. మరో ఇద్దరు పిల్లలతో బతుకుదెరువు కోసం గుజరాత్‌కు వచ్చారు. ఇంట్లో పిల్లలను వదిలేసి భార్యాభర్తలిద్దరూ శనివారం పనికి వెళ్లారు. సాయంత్రం తండ్రి ఇంటికి వచ్చి చూసే సరికి బాబు ఆడుకుంటుండగా పాప.. కిటికీ చువ్వలకు కట్టివున్న చున్నీకి వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-06-23T09:15:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising