ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి

ABN, First Publish Date - 2021-07-26T08:13:08+05:30

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలకు ఆదివారం కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో కిన్నౌర్‌ జిల్లా బట్సేరీ సమీపంలో సంగ్లా-చిట్కుల్‌ రోడ్‌ వద్ద ఉన్న కొండ ప్రాంతంలోని వంతెన కూలిపోయింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలకు ఆదివారం కొండ చరియలు విరిగిపడ్డాయి.  దీంతో కిన్నౌర్‌ జిల్లా బట్సేరీ సమీపంలో సంగ్లా-చిట్కుల్‌ రోడ్‌ వద్ద ఉన్న కొండ ప్రాంతంలోని వంతెన కూలిపోయింది. అక్కడే ఉన్న పర్యాటకుల వాహనంపైనా బండరాళ్లు పడ్డాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురికి తీవ్ర  గాయాలయ్యాయి. 

  • - షిమ్లా 

Updated Date - 2021-07-26T08:13:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising