ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాల్ఘర్‌ కేసులో 89 మందికి బెయిల్‌

ABN, First Publish Date - 2021-01-17T08:16:19+05:30

పాల్ఘర్‌ మూకదాడి కేసు నిందితులకు 89 మందికి మహారాష్ట్ర థానే జిల్లాలోని ప్రత్యేక కోర్టు శనివారం బెయిల్‌ మంజూరు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

థానే, జనవరి 16 : పాల్ఘర్‌ మూకదాడి కేసు నిందితులకు 89 మందికి మహారాష్ట్ర థానే జిల్లాలోని ప్రత్యేక కోర్టు శనివారం బెయిల్‌ మంజూరు చేసింది. కేసు తదుపరి విచారణను జిల్లా జడ్జి ఎస్‌బీ బహాల్కర్‌ వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేశారు.

ఈ కేసులో మొత్తం 201 మంది అరెస్టు కాగా.. 75 మంది ప్రధాన నిందితులు జైలులో ఉన్నారు.  

Updated Date - 2021-01-17T08:16:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising