ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీనగర్‌లో భూకంపం.. తీవ్రత 5.3గా నమోదు

ABN, First Publish Date - 2021-12-28T01:34:14+05:30

కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రగా 5.3గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. రాత్రి 7.01 గంటలకు పలు ప్రాంతాల్లో  ప్రకంపనలు సంభవించినట్టు చెబుతున్నారు. కార్గిల్, లద్దాఖ్ ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వినిపించినట్టు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో ప్రమాదం వాటిల్లినట్టు కానీ, ఆస్తి నష్టం జరిగినట్టు కానీ తెలియలేదు.

Updated Date - 2021-12-28T01:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising