ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీలో ఘోర ప్రమాదం..

ABN, First Publish Date - 2021-01-27T01:12:34+05:30

యూపీలో ఘోర ప్రమాదం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. అంబులెన్స్ ఓ ట్రక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని భడోహి జిల్లాలో మంగళవారం ఓ వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్తున్న అంబులెన్స్‌ ట్రక్కును ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఐదుగురు మృతి చెందారు. పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నుంచి అంబులెన్స్ రాజస్థాన్‌కు చెందిన చిత్తోర్‌గడ్‌‌‌కు వెళుతోంది. మరణించిన వారిలో అంబులెన్స్ డ్రైవర్ ఉన్నారు. ఈ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కారణంగా ట్రక్కును అంబులెన్స్ ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-01-27T01:12:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising