ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారులపై 400% పెరిగిన సైబర్ నేరాలు

ABN, First Publish Date - 2021-11-15T02:01:03+05:30

మొత్తం 2020 సంవత్సరంలో 842 సైబర్ నేరాలు నమోదు కాగా, ఇందులో 738 కేసులు పిల్లలపై లైంగికంగా అసభ్యకరమైన చర్యలని తెలిపారు. చిన్నారులపై ఇంత పెద్ద మొత్తంలో కేసులు పెరగడానికి లాక్‌డౌన్ కూడా ఒక కారణమని కొందరు అంటున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జాతీయ బాలల దినోత్సవం రోజున నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో చెప్పిన వివరాలు భయానకంగా ఉన్నాయి. 2019 ఏడాదితో పోలిస్తే 2020 ఏడాదిలో చిన్నారుపై జరుగుతున్న సైబర్ నేరాలు 400 శాతం పెరిగినట్లు ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. కాగా ఈ కేసులు అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్నాయని, ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.


మొత్తం 2020 సంవత్సరంలో 842 సైబర్ నేరాలు నమోదు కాగా, ఇందులో 738 కేసులు పిల్లలపై లైంగికంగా అసభ్యకరమైన చర్యలని తెలిపారు. చిన్నారులపై ఇంత పెద్ద మొత్తంలో కేసులు పెరగడానికి లాక్‌డౌన్ కూడా ఒక కారణమని కొందరు అంటున్నారు. 2019లో చిన్నారులపై 164 సైబర్ నేరాలు జరిగినట్లు నమోదు అయ్యాయి. ఒకే ఏడాదిలో ఈ సంఖ్య 842కు పెరిగింది.


ఉత్తరప్రదేశ్‌లో అతి ఎక్కువగా 170 కేసులు నమోదు కాగా.. కర్ణాటకలో 144, మహారాష్ట్రలో 137, ఒడిశాలో 71 నమోదు అయినట్లు నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో పేర్కొంది.

Updated Date - 2021-11-15T02:01:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising