ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో కొత్తగా 39,742 కరోనా కేసులు నమోదు

ABN, First Publish Date - 2021-07-26T14:49:04+05:30

దేశంలో కొత్తగా 39,742 కరోనా కేసులు నమోదు చేశారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 533 మంది మృతి చెందారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 39,972 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: దేశంలో కొత్తగా 39,742 కరోనా కేసులు నమోదు చేశారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 533 మంది మృతి చెందారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 39,972 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకూ మొత్తంగా 4,20,551 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,08,212 యాక్టివ్‌ కేసులున్నాయి. నిన్న 51,18,210 మందికి వ్యాక్సిన్‌ అందించారు. దేశంలో ఇప్పటి వరకు 43.31 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశారు.

Updated Date - 2021-07-26T14:49:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising