ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కారణంగా రవాణా రంగానికి రోజుకు రూ.315 కోట్ల నష్టం: ఎఐఎంటీసీ

ABN, First Publish Date - 2021-04-18T23:09:44+05:30

కరోనా కారణంగా రవాణా రంగానికి రోజుకు రూ.315 కోట్ల నష్టం: ఎఐఎంటీసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ -19 పరిమితుల కారణంగా రవాణా రంగం రోజుకు సుమారు రూ. 315 కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటుందని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (ఎఐఎంటీసీ) చైర్మన్ కోర్ కమిటీ బాల్ మల్కిత్ సింగ్ పేర్కొన్నారు. ట్రక్కుల డిమాండ్.. తమ అంచనా ప్రకారం భారతదేశం అంతటా 50శాతం తగ్గిందని సింగ్ తెలిపారు. టోల్, రోడ్డు పన్నులను కొంతకాలం మినహాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

Updated Date - 2021-04-18T23:09:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising