ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీనగర్ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం: పోలీసులు

ABN, First Publish Date - 2021-11-25T02:19:09+05:30

శ్రీనగర్ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం: పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: శ్రీనగర్‌లోని రాంబాగ్ ప్రాంతంలో జరిగిన స్వల్పకాలిక కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు బుధవారం జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. రాంబాగ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ చెప్పారు. మిలిటెంట్ల సంచారం గురించి పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఆపరేషన్‌ చేపట్టారు. రాంబాగ్‌లోని రద్దీ మార్కెట్‌లో కొద్దిసేపు కాల్పులు జరిగినట్లు ప్రాథమిక నివేదికలు తెలిపాయి. హతమైన ఉగ్రవాదుల గుర్తింపు నిర్ధారించబడుతోందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-11-25T02:19:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising