ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్పత్రి బెడ్ బ్లాక్ లో అమ్మినందుకు ముగ్గురు అరెస్ట్

ABN, First Publish Date - 2021-05-06T22:52:04+05:30

ఆస్పత్రి బెడ్ బ్లాక్ లో అమ్మినందుకు ముగ్గురు అరెస్ట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో కోవిడ్ కేసులు రోజువారీగా భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. కోవిడ్ రోగులకు ఆస్పత్రుల్లో బెడ్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. బెంగళూరులో ఓ ఆస్పత్రి బెడ్లను బ్లాక్ మార్కెటింగ్‌ చేసినందుకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ గురువారం తెలియజేశారు. కోవిడ్ పాజిటివ్ రోగి కుటుంబం నుంచి నిందితుడు రూ. 1.2 లక్షలు డిమాండ్ చేసి దోపిడీ చేశాడని ఆయన తెలిపారు. అయితే బాధితుడు ప్రవేశం పొందిన కొన్ని గంటల తరువాత మరణించాడని పంత్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2021-05-06T22:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising