ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బర్డ్ ఫ్లూ : మహారాష్ట్రలో మరో 289 పక్షులు మృత్యువాత

ABN, First Publish Date - 2021-01-27T02:34:46+05:30

మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ పంజా విసురుతున్న వేళ సోమవారం మరో 289 పక్షులు మృత్యువాత పడ్డాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మరణించిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ పంజా విసురుతున్న వేళ సోమవారం మరో 289 పక్షులు మృత్యువాత పడ్డాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మరణించిన పక్షుల సంఖ్య 18,700కి పెరిగినట్టు అధికారులు ఇవాళ వెల్లడించారు. మృతి చెందిన పక్షులకు బర్డ్ ఫ్లూ సోకిందా లేదా అన్నది తేల్చేందుకు వాటి నమూనాలను భోపాల్‌ లేబొరేటరీకి పంపామని పేర్కొన్నారు. ‘‘ఈ 289 పక్షుల్లో 260 వరకు కోళ్లు ఉండగా.. మిగతా వాటిలో కొంగలు, చిలుకలు, కాకులు మొదలైనవి ఉన్నాయి..’’ అని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ ప్రభావం పడిన ప్రాంతాల్లో ఇప్పటి వరకు 51,090 కోళ్లు, ఎనిమిది బాతులు, 38,798 గుడ్లు, 55,476 కేజీల దాణాను ధ్వంసం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నెల మొదటి వారంలో మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వెలుగుచూసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-01-27T02:34:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising