ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27 జిల్లాల్లో తగ్గిన Covid: మరో 5 ఒమైక్రాన్‌ కేసులు

ABN, First Publish Date - 2021-12-21T17:02:51+05:30

రాష్ట్రంలో 27 జిల్లాల్లో కొవిడ్‌ ప్రభావం తగ్గింది. సోమవారం 222 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 12 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. 286 మంది కోలుకోగా బెంగళూరు, హాసన్‌లో ఒక్కొక్కరు మృతిచెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలో 27 జిల్లాల్లో కొవిడ్‌ ప్రభావం తగ్గింది. సోమవారం 222 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 12 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. 286 మంది కోలుకోగా బెంగళూరు, హాసన్‌లో ఒక్కొక్కరు మృతిచెందారు. 7074మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 5,658మంది ఉన్నారు. కాగా రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ఒమైక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 19కు పెరిగింది. ధార్వాడకు చెందిన 54 ఏళ్ల మహిళ, భద్రావతిలో 20 ఏళ్ల యువతి, ఉడుపిలో 82 ఏళ్ల వృద్ధుడు, 72 ఏళ్ల మహిళ తో పాటు మంగళూరుకు చెందిన 19 ఏళ్ల యువతికి ఒమైక్రాన్‌ నిర్ధారణ అయింది. 

Updated Date - 2021-12-21T17:02:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising