ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైలు గోడ కూలి 22 మంది ఖైదీలకు గాయాలు!

ABN, First Publish Date - 2021-07-31T16:34:27+05:30

మధ్యప్రదేశ్‌లోని భిండ్ జి్ల్లా జైలులో ఈ రోజు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భిండ్ జి్ల్లా జైలులో ఈ రోజు ఒక బ్యారక్ గోడ కూలిపోవడంతో మొత్తం 22 మంది ఖైదీలు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. భిండ్ పోలీసు అధికారి మనోజ్ కుమార్ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున ఆరవ నంబరు బ్యారక్‌లో ఈఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఖైదీలు ప్రస్తుతం గ్వాలియర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వల్పంగా గాయపడినవారికి జిల్లా ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం జైలులో 255 మంది ఖైదీలు ఉన్నారు. జైలు భవనం పునాతనమైనది కావడానికి తోడు, భారీ వర్షాలు కురుస్తున్నందున గోడ బాగా నానిపోయి, కూలిపోయిందని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-07-31T16:34:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising