ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మే3 కల్లా బీజేపీ అభ్యర్థి సీఎం కుర్చీలో ఉంటారు : తేజస్వీ సూర్య

ABN, First Publish Date - 2021-03-04T22:12:18+05:30

మే 3న బీజేపీ అభ్యర్థి సీఎం కుర్చీలో ఉంటారని బీజేపీ ఎంపీ, బెంగాల్ ఎన్నికల పర్యవేక్షకుడు ఆదిత్య సూర్య ధీమా వ్యక్తం చేశారు. 200 సీట్లలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : మే 3న బీజేపీ అభ్యర్థి సీఎం కుర్చీలో ఉంటారని బీజేపీ ఎంపీ, బెంగాల్ ఎన్నికల పర్యవేక్షకుడు ఆదిత్య సూర్య ధీమా వ్యక్తం చేశారు. 200 సీట్లలో పార్టీ విజయం సాధించి తీరుతుందని పేర్కొన్నారు. ‘‘బెంగాల్‌లో బీజేపీ 200కు పైగా సీట్లను కైవసం చేసుకుంటుంది. ముఖ్యమంత్రి బెనర్జీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మే 3 కల్లా బెంగాల్ లో బీజేపీ అభ్యర్థి సీఎం పదవిలో ఉంటారు.’’ అని తేజస్వీ సూర్య తెలిపారు. కమ్యూనిస్టుల వారసత్వాన్ని మమతా బెనర్జీ మోస్తున్నారని, ఇకపై అలాంటి ఆటలు సాగవని, ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-03-04T22:12:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising