ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజౌరీలో మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు వీరమరణం

ABN, First Publish Date - 2021-10-31T02:07:53+05:30

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఎల్‌ఓసీకి సమీపంలో మందుపాతర పేలి ఇద్దరు భారత జవాన్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఎల్‌ఓసీకి సమీపంలో మందుపాతర పేలి ఇద్దరు భారత జవాన్లు వీరమరణం పొందారు. వీరిలో ఒక ఆఫీసరు కూడా ఉన్నారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రాజౌరి జిల్లా నౌషెరా తహసిల్‌లోని ఎల్‌ఓసీ కలాల్ ప్రాంతంలో రోజువారీ గస్తీ తిరుగుతుండగా శనివారంనాడు మందుపాతర పేలినట్టు అధికారులు తెలిపారు. గాయపడిన జవాన్లను ఆర్మీ ఆసుపత్రికి తరలించగా, ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. చొరబాటు యత్నాలను తిప్పికొట్టేందుకు ఆర్మీ ఈ ప్రాంతంలో మందుపాతర ఏర్పాటు చేసిట్టు అధికారులను ఉటంకిస్తూ ఒక వార్తా సంస్థ తెలిపింది.

Updated Date - 2021-10-31T02:07:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising