ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

188 కోట్ల టీకా డోసులు అవసరం: కేంద్రం

ABN, First Publish Date - 2021-07-21T05:10:55+05:30

దేశంలోని 18 ఏళ్ల పైబడిన వారందరికీ కరోనా టీకా వేయాలంటే దాదాపు 188 కోట్ల టీకా డోసులు అవసరమవుతాయని కేంద్రం తాజాగా తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని 18 ఏళ్ల పైబడిన వారందరికీ కరోనా టీకా వేయాలంటే దాదాపు 188 కోట్ల టీకా డోసులు అవసరమవుతాయని కేంద్రం తాజాగా తెలిపింది. అయితే..ప్రస్తుతమున్న రెండు డోసుల టీకాలకు తోడు ఒకే డోసులో ఇచ్చే టీకాలు కూడా అందుబాటులోకి వస్తే మొత్తం డోసుల సంఖ్య తగ్గుతాయని కేంద్రం చెప్పింది. ఈ ఏడాదిలో దాదాపు 187 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఇక ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం.. ఇప్పటివరకూ దాదాపు 41 టీకా డోసులు ప్రజలకు అందాయి.  

Updated Date - 2021-07-21T05:10:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising