ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ వల్ల 174 మంది వైద్యుల మృతి: కేంద్రం

ABN, First Publish Date - 2021-02-06T07:41:19+05:30

దేశంలో కొవిడ్‌-19 కారణంగా మొత్తం 174 మంది వైద్యులు, 116 మంది నర్సులు, 199 మంది ఆరోగ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: దేశంలో కొవిడ్‌-19 కారణంగా మొత్తం 174 మంది వైద్యులు, 116 మంది నర్సులు, 199 మంది ఆరోగ్య కార్యకర్తలు మృతి చెందారని శుక్రవారం కేంద్రం తెలిపింది. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే వివరాలు తెలిపారు.


దేశంలో సమర్థంగా తీసుకున్న చర్యలవల్ల కరోనా ఉద్ధృతిని తగ్గించగలిగామని చెప్పారు. దేశంలో 15,17,506 ఐసొలేషన్‌ బెడ్లు, 79,385 ఐసీయూ బెడ్లు ఉన్నాయని చెప్పారు. దేశంలో 1,214 ప్రభుత్వ, 1,152 ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు.

Updated Date - 2021-02-06T07:41:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising