ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15 మంది డాక్టర్లు, 10 మంది నర్సులకు కరోనా

ABN, First Publish Date - 2021-03-22T00:17:30+05:30

15 మంది డాక్టర్లు, 10 మంది నర్సులకు కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుణె: మహారాష్ట్రలోని పుణెలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పింప్రి చిన్చ్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న యశ్వంతరావు చవాన్ మెమోరియల్ ఆసుపత్రిలో 15 మంది వైద్యులు మరియు 10 మంది నర్సులకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిందని ఆసుపత్రి డీన్ డాక్టర్ రాజేంద్ర వేబుల్ తెలిపారు.


కోవిడ్-19 వైరస్ సోకిన వైద్యులలో ఒకరికి రెండు డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చినట్లు రాజేంద్ర వేబుల్ అన్నారు. వివిధ వార్డులలో కోవిడ్-19 రోగులకు వైద్యులు మరియు నర్సులు చికిత్స అందిస్తున్నారని డాక్టర్ రాజేంద్ర వేబుల్ చెప్పారు.

Updated Date - 2021-03-22T00:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising