ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోయలో పడ్డ బస్సు.. పాక్‌లో15 మంది మృతి

ABN, First Publish Date - 2021-05-05T08:10:49+05:30

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదపుతప్పి లోయలో పడిపోవడంతో 15 మంది మృతి చెందారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్‌, మే 4: పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదపుతప్పి లోయలో పడిపోవడంతో 15 మంది మృతి చెందారు. 35 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం అటక్‌ జిల్లాలోని హసన్‌ అబ్దల్‌ ప్రాంతంలో చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.  


Updated Date - 2021-05-05T08:10:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising