ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 మంది సైనికులకు కరోనా పాజిటివ్‌

ABN, First Publish Date - 2021-04-10T18:55:10+05:30

ఇండో-టిబెట్‌ సరిహద్దు భద్రతా దళ శిక్షణా కేంద్రంలోని 11 మంది సైనికులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో వీరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పెరంబూర్‌(చెన్నై): ఇండో-టిబెట్‌ సరిహద్దు భద్రతా దళ శిక్షణా కేంద్రంలోని 11 మంది సైనికులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో వీరిని శివగంగ ప్రభుత్వాస్పత్రిలోని కరోనా ప్రత్యేక వార్డుకు తరలించారు. శివగంగ జిల్లా ఇలుపకుడిలోని ఇండో-టిబెట్‌ సరిహద్దు భద్రత దళ శిక్షణ కేంద్రంలో మహారాష్ట్ర, ఒడిసా, కర్ణాటక, ఆంధ్ర తదితర రాష్ట్రాలకు చెందిన 500 మంది శిక్షణ పొందుతున్నారు. వీరికి గురువారం కరోనా పరీక్షలు నిర్వహిం చగా, మహారాష్ట్రకు చెందిన 11 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆస్పత్రికి తరలించిన ఆరోగ్యశాఖ అధికారులు, మరికొందరి  ఫలితాలు రావాల్సి ఉందన్నారు. 


Updated Date - 2021-04-10T18:55:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising