ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిబ్బంది జీతాలు చెల్లించడానికి రూ.1,051 కోట్ల విడుదల: సిసోడియా

ABN, First Publish Date - 2021-05-15T23:09:12+05:30

సిబ్బంది జీతాలు చెల్లించడానికి రూ.1,051 కోట్ల విడుదల: సిసోడియా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి మధ్య సిబ్బంది జీతాలు చెల్లించడానికి మూడు మునిసిపల్ కార్పొరేషన్లకు (ఎంసిడి) రూ. 1,051 కోట్లు విడుదల చేసినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా శనివారం తెలిపారు. దుర్వినియోగం మరియు అవినీతి" కారణంగా పౌర సంస్థల వైద్యులు మరియు సిబ్బందికి జీతాలు అందడం లేదని ఆయన అన్నారు. మరో వైపు ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.

Updated Date - 2021-05-15T23:09:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising