ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎముకలు దృఢంగా ఉండాలంటే..

ABN, First Publish Date - 2021-03-17T18:40:38+05:30

పెరుగు, జున్ను లాంటి పాల ఉత్పత్తులు తినాలి. సీతాఫలం, సపోటా పండ్లల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తినాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(17-03-2021)

పెరుగు, జున్ను లాంటి పాల ఉత్పత్తులు తినాలి.


సీతాఫలం, సపోటా పండ్లల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తినాలి.


బాదం, పిస్తా, నువ్వులు, పప్పుల్లో కూడా కాల్షియం బాగా  ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి


చిరుధాన్యాల్లో కూడా కాల్షియం బాగా ఉంది. వీటిని తింటే కూడా  ఎముకలు గట్టిగా  ఉంటాయి.


Updated Date - 2021-03-17T18:40:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising