ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24వ సీఈసీగా సుశీల్‌చంద్ర బాధ్యతలు

ABN, First Publish Date - 2021-04-14T06:59:50+05:30

భారత ఎన్నికల సంఘం 24వ ప్రధాన కమిషనర్‌గా సుశీల్‌చంద్ర బాధ్యతలు స్వీకరించారు. సీఈసీగా సునీల్‌ అరోరా పదవీకాలం సోమవారం ముగిసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: భారత ఎన్నికల సంఘం 24వ ప్రధాన కమిషనర్‌గా సుశీల్‌చంద్ర బాధ్యతలు స్వీకరించారు. సీఈసీగా సునీల్‌ అరోరా పదవీకాలం సోమవారం ముగిసింది. దీంతో సీనియర్‌ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సుశీల్‌చంద్రను ఆయన స్థానంలో ఎంపిక చేశారు. 1980 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన సుశీల్‌చంద్ర 2022, మే 14 వరకు సీఈసీగా కొనసాగుతారు. ఆయన సారథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుంది. 

Updated Date - 2021-04-14T06:59:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising