ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటోవాలా ఇంట్లో షా భోజనం

ABN, First Publish Date - 2021-04-08T07:11:53+05:30

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో నాలుగో దశ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో టీఎంసీ, బీజేపీ శక్తి వంచన లేకుండా శ్రమిస్తు న్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా, ఏప్రిల్‌ 7: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో నాలుగో దశ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో టీఎంసీ, బీజేపీ శక్తి వంచన లేకుండా శ్రమిస్తు న్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బుధవారం ఓ పేదోడి ఇంట్లో భోజ నం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగూర్‌ నుంచి  జరిగిన ఒక భారీ ర్యాలీలో అమిత్‌షా పాల్గొన్నారు. మధ్యాహ్నానానికి హౌరా జిల్లాలోని ధమ్‌జూర్‌ పట్టణానికి ర్యాలీ చేరుకొంది. వాహనం దిగి న అమిత్‌షా ఒక ఆటోవాలా ఇంట్లోకి వెళ్లారు. భోజనం పెట్టాలని కోరారు. ఆ కుటుంబ సభ్యులు కొద్ది క్షణాలపాటు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అన్నం, పప్పు, కాయగూరల కూరతో ఆ ఇంట్లోని మహిళ భోజనం వడ్డించగా.. కింద కూర్చొని అమిత్‌షా ఆరగించారు. తిన్నంతసేపూ ఎదురుగానే కూర్చున్న ఆ కుటుంబ సభ్యులు.. కొసరికొసరి వడ్డించారు. దంజూర్‌ నుంచి పోటీలో ఉన్న రాజీబ్‌ బెనర్జీ తదిరత బీజేపీ నేతలు కూడా అక్కడే  భోజనం చేశారు.

Updated Date - 2021-04-08T07:11:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising