ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యానాం అభ్యర్థిగా రంగస్వామి

ABN, First Publish Date - 2021-03-18T06:47:23+05:30

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో యానాం నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి నామినేషన్‌ దాఖలు చేశారు. బుధవారం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నామినేషన్‌ దాఖలు చేసిన మాజీ సీఎం


యానాం, మార్చి 17: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో యానాం నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి నామినేషన్‌ దాఖలు చేశారు. బుధవారం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు తదితరులతో కలిసి ఆయన యానాంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. పుదుచ్చేరి ఎన్డీయే కూటమిలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, అన్నాడీఎంకే, బీజేపీ ఉన్నాయి. కాగా, యానాంలో స్వత్రంత అభ్యర్థిగా ఎన్‌.బురియ్య కూడా నామినేషన్‌ దాఖలు చేశారు.

Updated Date - 2021-03-18T06:47:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising