ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మతం పేరిట ఓట్లడుగుతారా?

ABN, First Publish Date - 2021-04-08T07:15:19+05:30

మైనారిటీలంతా గంపగుత్తగా టీఎంసీ అభ్యర్థులకు ఓటేయాలంటూ ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ పిలుపివ్వడంపై ఎలక్షన్‌ కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆమె మతం పేరిట ఓట్లడిగారనీ, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మమతకు ఈసీ నోటీసు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: మైనారిటీలంతా గంపగుత్తగా టీఎంసీ అభ్యర్థులకు ఓటేయాలంటూ ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ పిలుపివ్వడంపై ఎలక్షన్‌ కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆమె మతం పేరిట ఓట్లడిగారనీ, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమని బీజేపీ ఆరోపించింది. ‘మైనారిటీల  ఓట్లు చీలిపోరాదు. వివిధ పార్టీలకు మీ ఓటు వేసి ఈ అవకాశాన్ని వృథా పర్చకండి’ అని ఏప్రిల్‌ 3న తారకేశ్వర్‌లో జరిగిన సభలో ఆమె పిలుపిచ్చిన వీడియో, ఆడియో క్లిప్‌లను జత చేసింది. దీనిపై మమతకు ఈసీ నోటీసులిచ్చి 48 గంటల్లోగా సమాధానమివ్వాలని కోరింది. బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ వాహనంపై దాడి జరిగింది.

Updated Date - 2021-04-08T07:15:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising