ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీకి షాక్... ఆధిక్యంలోకి దూసుకెళ్ళిన మమత బెనర్జీ...

ABN, First Publish Date - 2021-05-02T19:21:18+05:30

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ నందిగ్రామ్ శాసన సభ నియోజకవర్గంలో ఆధిక్యంలోకి దూసుకెళ్ళారు. జాతీయ మీడియా తెలిపిన సమాచారం ప్రకారం తొమ్మిదో రౌండ్ ఓట్ల లెక్కింపు తర్వాత ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై సుమారు 2,700 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. అంతకుముందు ఆమె సువేందు అధికారికన్నా సుమారు 8 వేల ఓట్ల మేరకు వెనుకబడి ఉండేవారు. 11వ రౌండ్ ఓట్ల లెక్కింపు తర్వాత మమత బెనర్జీ 3,372 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. నందిగ్రామ్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు 17 రౌండ్లలో జరుగుతుంది. 


Updated Date - 2021-05-02T19:21:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising